30 లక్షల విరాళం

80చూసినవారు
వర్ధన్నపేట మైలారంలోని రామచంద్రస్వామి సీతారామచంద్రస్వామి ఆలయ సమగ్రాభివృ ద్ధికి రూ. 30 లక్షల విరాళాన్ని మైలారానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ప్రహరీ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అలాగే, బుధవారం తన నివాసంలో 16 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్