కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఆరూరి రమేష్

16362చూసినవారు
వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారనే వార్తలు రావడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని బలవంతంగా కారులో తరలించారు. బీజేపీలో చేరాలనుకున్న మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈరోజు ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. పార్టీని వీడడం లేదని తెలిపారు. నన్ను ఎవరు కిడ్పాప్ చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్