మానసిక వైద్యుల చేత మనోవిజ్ఞాన తరగతుల నిర్వహణ

84చూసినవారు
మానసిక వైద్యుల చేత మనోవిజ్ఞాన తరగతుల నిర్వహణ
కాజీపేట మండలం సోమవారం మడికొండ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడి ఎలా అధిగమించాలో పరీక్షల ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నిద్ర లేకపోవడం ఎక్కువ ఆలోచించడం వీటి నుండి బయటపడాలో మానసిక వైద్యులు డాక్టర్ ప్రహసిత్ విద్యార్థులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మల్లారెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్