మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం

83చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం
వరంగల్ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దౌత్ బాజీ శ్రావణీ (17), కూకట్ల రాజు(25)లు ఆదివారం సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు. సోమవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి పార్థివదేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులును పరామర్శించి ప్రగాఢ సానభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్