ఎనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

70చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సెలవుల అనంతరం గురువారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7235 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటించి సరుకులు తరలించడం వల్ల మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుంది అని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్