సీటు కోసం అదనంగా చెల్లిస్తున్నాం

60చూసినవారు
సీటు కోసం అదనంగా చెల్లిస్తున్నాం
విమాన టికెట్లు కొనేటప్పుడు సీట్ల కోసం అదనంగా చెల్లిస్తున్నామని ఓ సర్వేలో పాల్గొన్న 44 శాతానికిపైగా ప్రయాణికులు పేర్కొన్నారు. సీటు కేటాయింపు ఫీజుగా రూ.200ల నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నామని చాలామంది తెలిపారు. ఇది సదరు టికెట్‌ ధరలో 5 నుంచి 40 శాతం వరకు ఉందని ఈ సర్వేను చేపట్టిన లోకల్‌సర్కిల్స్‌ సంస్థ పేర్కొన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్