మోసపోయాం.. మన్నించండి: వాలంటీర్లు

74చూసినవారు
మోసపోయాం.. మన్నించండి: వాలంటీర్లు
వైసీపీని నమ్మి మోసపోయిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి వాలంటీర్లు వినతులిస్తున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు ముందు కొందరు వాలంటీర్లు కన్నీటిపర్యంతమయ్యారు. కురుపాం, విశాఖపట్నం, ఏలూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలను వాలంటీర్లు కలిసి విజ్ఞప్తులు అందజేశారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి వాలంటీర్ల నుంచి మెయిల్స్, ఫోన్ కాల్స్ వెళ్లాయి.

సంబంధిత పోస్ట్