స్పీకర్ పదవి ఎవరిని వరించనుంది?

81చూసినవారు
స్పీకర్ పదవి ఎవరిని వరించనుంది?
ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ పదవికి చాలా మంది పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఓం బిర్లా మళ్లీ లోక్‌సభ స్పీకర్ అవుతారనే చర్చ కూడా సాగుతోంది. ఇంకా బీజేపీ నుంచి స్పీకర్ పదవికి దగ్గుబాటి పురందేశ్వరి, రాధామోహన్ సింగ్, భర్తిహరి మహతాబ్ పేర్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి స్పీకర్ పదవికి తన అభ్యర్థుల్లో ఎవరినైనా బరిలోకి దింపుతారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

సంబంధిత పోస్ట్