నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం (వీడియో)

64చూసినవారు
ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ప్రధాని మోదీ పర్యటకు ముందు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనే దగ్గరుండి అక్కడి పనులను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్