బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తాం: మమత

64చూసినవారు
బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తాం: మమత
బంగ్లాదేశ్ నుంచి ఎవరొచ్చినా తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. శరణార్థులను మానవతాదృక్పథంతో చేరదీయాలంటూ ఐక్యరాజ్యసమితి చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అందుకే బంగ్లా నుంచి వచ్చే ప్రజలకు రాష్ట్ర ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. అలాగే బంగ్లా నుంచి బెంగాల్ వచ్చి తిరిగి ఆ దేశం వెళ్లలేనివారికి కూడా సాయం చేస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్