సీఎం రేవంత్ ను కోర్టుకు ఈడుస్తాం: కిషన్ రెడ్డి

61చూసినవారు
సీఎం రేవంత్ ను కోర్టుకు ఈడుస్తాం: కిషన్ రెడ్డి
అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పోస్టు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పీఎస్ లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై న్యాయస్థానానికి వెళ్తాం.. రేవంత్ ను కోర్టుకు ఈడుస్తామని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్