లండన్కు చెందిన ప్రొఫెసర్, సోషియాలజిస్ట్ లూయిస్ బ్రౌన్ 'ది డ్యాన్సింగ్ గర్ల్స్ ఆఫ్ లాహోర్' పుస్తకాన్ని రచించారు. ఇది ఈమె రాసిన రెండో పుసక్తం. బ్రిటషర్ల రాకతో కోల్కతాలోని కళాకారిణులు వేశ్యలుగా మారిన తీరుపై మొదటి పుస్తకం 'ఈడెన్ గార్డెన్స్' రాశారు. ఇక పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న హీరామండీ వేశ్య వాటికపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి అక్కడి వారి జీవితాలపై ది డ్యాన్సింగ్ గర్ల్స్ ఆఫ్ లాహోర్ పుస్తకాన్ని రచించారు.