జనగణనలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది: రాహుల్‌

63చూసినవారు
జనగణనలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది: రాహుల్‌
దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. జనగణనలో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుందన్నారు. ఆర్థిక, సంస్థాగత సర్వేలు కూడా చేపడతామన్నారు. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుందని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో మీకు దక్కాల్సిన హక్కు మీకు దక్కుతుందన్నారు. గత సీఎం ఎలా పని చేశారో మీ అందరికీ తెలుసన్నారు.

సంబంధిత పోస్ట్