హిమాచల్ ఉప ముఖ్యమంత్రి భార్య కన్నుమూత

59చూసినవారు
హిమాచల్ ఉప ముఖ్యమంత్రి భార్య కన్నుమూత
హిమాచల్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సతీమణి సిమి అగ్నిహోత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ముఖేష్ అగ్నిహోత్రి స్వయంగా తెలిపారు. శుక్రవారం రాత్రి సిమి అగ్నిహోత్రి ఆరోగ్యం క్షీణించింది. దాంతో చికిత్స కోసం చండీగఢ్ తీసుకెళ్తుండగా.. కురలి సమీపంలో ఆమె ప్రాణాలు విడిచారు. కాగా, సిమి అగ్నిహోత్రి ప్రొఫెసర్‌గా పని చేసేవారు. ఈ దంపతుల కుమార్తె ఆస్థా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్