కాళ్లమధ్యలో పెట్టి రూ.10 వేల చీరలు నొక్కేసిన మహిళలు (వీడియో)

56చూసినవారు
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో కి‘లేడీ’లు చేతివాటం ప్రదర్శించారు. బట్టలు కొనేందుకు వచ్చి కొన్నట్టే యాక్టింగ్ చేసి రూ.10 వేల విలువైన చీరలను చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సిక సారీ సెంటర్లో జరిగింది. ఐదుగురు మహిళలు బట్టలు కొనేందుకు వచ్చి తమ కాళ్ల మధ్యలో పెట్టి రూ.10 వేల విలువైన చీరలు దొంగిలించారు. అనంతరం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్