కార్మికులను మోసం చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి...

54చూసినవారు
భువనగిరి జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు వేతనం, పెండింగ్లో ఉన్న జీతం వెంటనే ఇవ్వాలనీ కోరిన కార్మికులతో తెల్ల కాగితాలపై సంతకాలు చేపించుకొని అధికారులకు తప్పుడు సమాచారమిచ్చిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్