భువనగిరి: 61 మంది అభ్యర్థులు నామినేషన్

59చూసినవారు
భువనగిరి లోక్ సభ స్థానానికి బుధవారం వరకు 45 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా. చివరి రోజు గురువారం కొత్తగా 16 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే. జెండగేకు అందజేశారు. దీంతో మొత్తంగా నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 61కి చేరింది. స్వతంత్రులు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు సైతం భారీ సంఖ్యలో నామపత్రాలను సమర్పించడం గమనార్హం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్