బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

79చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బొమ్మలరామారం మండలం కాండ్లకుంట తండాలో బీజేపీ మండల అధ్యక్షులు చిమ్ముల రవీందర్ రెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి వేముల నరేష్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మ కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్