ముత్తిరెడ్డిగూడెం లో సీపీఎం ప్రచారం

53చూసినవారు
మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో బుధవారం భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి బొలగాని జయరాములు గౌడ్ ప్రచారం చేపట్టారు. జరగబోయే ఎన్నికల్లో సుత్తికొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దశరథ పోశయ్య పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్