ఉపాధి హామీ కూలీలను కలిసిన బూర

69చూసినవారు
భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సోమవారం ఆ పార్టీ శ్రేణులతో కలిసి బొమ్మలరామారం మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం చేపట్టారు. ఆయన మైలరం తండా ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్