భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నారని ఈర్షతో ప్రతిపక్షాలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. నాయకులు పడాల శ్రీనివాస్ ఎన్నం శివకుమార్ బందారపు లింగస్వామి గౌడ్ రత్నపురం బలరాం పాల్గొన్నారు.