ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

1567చూసినవారు
యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని సంబంధించి అధికారులకు ఆదేశించారు. రైతులందరూ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్