భువనగిరిలో రెచ్చిపోతున్న దొంగలు

4698చూసినవారు
భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో రెండు చైన్ స్నాచింగ్లు జరిగాయి. సోమవారం బాధితుల వివరాలిలా.. ఆరుబయట నిద్రిస్తున్న శిరీష, మాధవి అనే మహిళల మెడలో నుంచి అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. జిల్లాలో రోజుకో గొలుసు దొంగతనం జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఘటనలో మహిళ మెడకు గాయాలు కూడా అయ్యాయి. దొంగలు సెంటిమెంట్ గా తాడును ఎత్తుకెళ్లి పుస్తెలను వదిలిపెట్టి వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్