యాదాద్రిలో వడగళ్ల వాన

756చూసినవారు
యాదాద్రిలో వడగళ్ల వాన
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్, యాదగిరిగుట్ట, రాజపేట వలిగొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం రావడం జరిగింది. రైతులు వరి కోసి ధాన్యాన్ని ఐకేపీ మార్కెట్లలో పోయడంతో పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయ్యాయి. అధికారులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్