అభ్యర్థులకు గుర్తులను కేటాయించిన ఎన్నికల సంఘం

77చూసినవారు
అభ్యర్థులకు గుర్తులను కేటాయించిన ఎన్నికల సంఘం
భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించినట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంతుకే జెండగే తెలిపారు . భువనగిరి పార్లమెంట్ అభ్యర్థికి 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 మంది నామినేషన్లు తిరస్కరణ గురైనట్లు, 12 మంది విత్ డ్రా చేసుకున్నట్లు మొత్తం 39 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్