ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతులు (వీడియో)

67చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. గురుగ్రామ్‌కు చెందిన అంజూ శర్మ, ఫతేహాబాద్ వాసి కవిత ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి 80 మంది అతిథులు సైతం హాజరయ్యారు. అంజుశర్మ భర్తగా, కవిత భార్యగా కలిసి జీవిస్తున్నారు. పెళ్లయ్యాక వారి వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తమను దూషిస్తున్నారని వారు వాపోతున్నారు. అయినప్పటికీ తామిద్దరం ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని వారు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్