త్రిపురలో డ్రగ్స్‌కు బానిసవుతున్న యువత

81చూసినవారు
త్రిపురలో డ్రగ్స్‌కు బానిసవుతున్న యువత
త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్ బానిసలు అవుతుండటంతో ఇటీవలే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్‌ ఇంజక్షన్స్‌ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. అయితే, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులు తీసుకున్న ఇంజక్షన్ మరొకరు వాడుతుండటంతో ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్