విజయవాడ పార్లమెంట్ స్థానంలో అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) తన అన్న, వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని)పై గెలుపొందారు. వల్లూరు భార్గవ్ ఓటమిపాలయ్యారు.