రేపు కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాం: రాహుల్ గాంధీ

74చూసినవారు
రేపు కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాం: రాహుల్ గాంధీ
పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ స్పందించారు. భార‌త‌ రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశానికి ఇండియా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని, రేపు కూటమి నేతల సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని రాహుల్ స్ప‌ష్టం చేశారు.

సంబంధిత పోస్ట్