బిగ్ అలర్ట్.. రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఏపీలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సగటున 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్