రాష్ట్ర మంత్రిని కలిసిన పట్టణ నాయకులు

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను తిరుపతిలో మంగళవారం పుంగనూరు బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్, మధు బాబు, పెద్దమఠం బాబు కలిశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్