ప్రభుత్వ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక

81చూసినవారు
ప్రభుత్వ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక
ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని, కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తమ నాయకులకు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అవమానం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు ప్రజాప్రతినిధులను గౌరవించాలని సూచించారు. గ్రీవెన్స్ విధిగా నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్