ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. జులై 1న పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అవుతారు. నియోజవకర్గం సమస్యలను ఆయన తెలుసుకోనున్నారు.