నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 2వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం రాష్ట్రం అంతటా విస్తరించాయని APSDMA వెల్లడించింది.