మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్న 105 ఏళ్ల బామ్మ

58చూసినవారు
105 ఏళ్ల బామ్మ ఏకంగా మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంది. అమెరికాలోని వర్జీనియా హిస్లాప్ అనే బామ్మ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో 1940లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. 1941లో యూనివర్సిటీలో అదే మాస్టర్స్ డిగ్రీ చదువుతుండగా.. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా చదువు మధ్య లోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆమెకు వివాహం జరగడంతో తన కుటుంబాన్ని చూసుకోవడంలోనే జీవితం గడిచిపోయింది. డిగ్రీ పట్టా అందుకోవాలనే కోరికను 83ఏళ్ల తర్వాత తీర్చుకుంది.

సంబంధిత పోస్ట్