AP: రాష్ట్ర శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువులోగా స్పీకర్ పదవి కోసం మరో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో స్పీకర్గా అయన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు.