వాలంటీర్ల రాజీనామా అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు వాదనలను న్యాయవాది ఉమేష్ చంద్ర వినిపించారు. విచారణను 4 వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.