పల్నాడులో సునామీ సృష్టించిన టీడీపీ సీనియర్లు

ఏపీలోని పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలంతా సునామీ సృష్టించారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకి 32,795 ఓట్ల మెజార్టీ రాగా, 1,09,885 ఓట్లు నమోదయ్యాయి. వినుకొండలో జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలవగా 29,683 మెజార్టీ దక్కింది. గురజాలలో యరపతినేని శ్రీనివాస్ 29,100 మెజార్టీతో నెగ్గారు. ఆయనకు 1,02,396 ఓట్లు పడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్