బాపట్ల(ఎస్సీ) ఎంపీగా టీడీపీ అభ్యర్థి టి.కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి నందిగం సురేష్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలం ఓటమిపాలయ్యారు. తెలంగాణ మాజీ జీడీపీగా పని చేసిన కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి విజయం సాధించడం విశేషం.