జగన్ పై దాడి హేయమైన చర్య: ఇంతియాజ్

సీఎం జగన్ పై దాడి హేయమైన చర్య అని, ఆయన చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ శనివారం అన్నారు. పోలీసులు తక్షణమే విచారణ వేగవంతం చేసి, దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్