ఘనంగా రెవెన్యూశాఖ దినోత్సవ వేడుకలు

ప్రజలకు, విద్యార్థులకు సేవలందించడమే రెవెన్యూశాఖ లక్ష్యమని తహసీల్దారు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్యాపిలీ పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూశాఖ దినోత్స వాన్ని పురస్కరించుకుని తహసీల్దారుతో
పాటు ఉద్యోగులు, సిబ్బంది వేడుకలను నిర్వహించారు. కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉప తహసీల్దారు మారుతి, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్డి, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్