శ్మశానవాటికకు అదనంగా స్థలాన్ని కేటాయించాలి

53చూసినవారు
ప్యాపిలీ పట్టణంలోని బ్రాహ్మణ, ఆర్యవైశ్యులకు సంబంధించి శ్మశాన వాటిక స్థలం సరిపోవడం లేదని, అదనంగా ఇంకొంత స్థలాన్ని కేటాయించాలని బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు గురువారం పట్టణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి విన్నవించారు. అదనంగా స్థలాలను కేటాయించాలని ఆయన ఆదేశించారు. ఖాజాపీర్, నారాయణమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్