పురుగుల మందు సేవించి రైతు ఆత్మహత్య

84చూసినవారు
పురుగుల మందు సేవించి రైతు ఆత్మహత్య
కొత్తపల్లి మండలంలోని సింగరాజు పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటరమణ అనే రైతు గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో సుమారు పది లక్షలు అప్పు చేసినట్లు తెలిసింది. అప్పు తీర్చలేక మనస్థాపానికి లోని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్