గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామ సమీపాన గల జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నిర్మింపబడిన బాలాజీ ఆలయంలో జూలై 4వ తేదీన వెంకటేశ్వ రస్వామి దేవాలయ బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నట్లు జిందాల్ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జూలై 4వ తేదీన వెంకటేశ్వరస్వామి బ్రహ్మో త్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 కి పూర్ణహ కలశస్థాన, అగ్ని ప్రతిష్ట, సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.