144 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం

69చూసినవారు
144 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం
సెబ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. కర్నూలు సెబ్ స్టేషన్ సీఐ రాజేంద్రప్రసాద్, డీటీఎఫ్ సీఐ నరసనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపాడు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. కర్నూలు వైపు నుంచి కోడుమూరు వైపు వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా, తెలంగాణకు చెందిన 144 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. పెద్దకొట్టాలకు చెందిన షేక్షావలికి చెందిన మద్యంగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్