పదవీ విరమణ చేస్తున్న ఈఓపీఆర్డీకి సన్మానం

55చూసినవారు
పదవీ విరమణ చేస్తున్న ఈఓపీఆర్డీకి సన్మానం
గడివేముల లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తూ ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ఈఓపీఆర్డీ కాలిక్ బాషాను శు క్రవారంనాడు గడివేముల మండల టీడీపీ కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి విస్తరణాధికారిగా కాలిక్ బాషా చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతిఒక్క ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్