కోనసీమలో ఆగని దాడులు (వీడియో)

ఏపీలోని పలు జిల్లాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాచుకున్న మంటలు ఇంకా చల్లారలేదు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో టీడీపీ, వైసీపీ నేతలు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్