చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

77చూసినవారు
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వారణాసి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీఏకు వచ్చే సీట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారణాసి పవిత్ర స్థలం.. మోడీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టం అన్నారు. మోడీ మూడోసారి ప్రధాని అవడం ఖాయమన్నారు. ఏన్డీఏ కూటమికి 400 పైచిలుకు ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్