మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయంపై జీవీఎంసీ అధికారులు అంటించిన నోటీసును చదివి, ఆ తర్వాత ఆయన తొలగించారు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆయన ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్