సచివాలయం సిబ్బందితో కమిషనర్ సమావేశం

పెనుకొండ నగర పంచాయతీ సమావేశం భవనంలో గురువారం కమీషనర్ జి. శ్రీనివాసులు సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు అందరూ ప్రోగ్రెస్ మెరుగుదలకు సహకరించి పనిచేయాలని కోరారు. రోజువారీ విధులు, బయోమెట్రిక్ అటెండెన్సు, జాబ్ చార్ట్ ప్రకారం సిబ్బంది విధులు, ప్రాపర్టీ ట్యాక్స్ 100% వసూలు తదితర వాటిపై రివ్యూ చేశారు.

సంబంధిత పోస్ట్